Home » Union Home Minister
శ్రీశైల మల్లికార్జున స్వామి సేవలో అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబికలను దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోస�
Central Minister Shekhawat letter : కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపునకు సంబంధించిన పనులతో సహా, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ఏడు ప్రాజెక్టులపై… డీపీఆర్ లేకుండా ముందుకు వెళ్లరాదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆ�
KTR Fire Amit Shah comments : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ శత్రుదేశాల మీద చేస్తారు..కానీ హైదరాబాద్ మీద చేస్తారా..? అని ప్రశ్నించారు. హిందూ, ముస్లిం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్�
Amit Shah road show : గ్రేటర్ హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో ముగిసింది. సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించారు. బస్సు దిగి బీజేపీ ఆఫీస్ కు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం రోడ్ షో ముందుకు సాగలేదు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తన నివేదిక నెగెటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఆసుపత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కరోనా నివేదిక ప్రతికూలంగా రావడం గురించి కేంద్ర హోంమంత్రి స్వయంగా సమ
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే �
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.