-
Home » Union home ministry
Union home ministry
జనగణనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ.. రెండు దశల్లో నిర్వహణ
దేశంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణనతోపాటు కులగణనను నిర్వహించనుంది.
పాక్తో ఉద్రిక్తతల వేళ.. సివిల్ మాక్ డ్రిల్స్కు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. సైరన్లు మోగిస్తారు.. ఇంకా ఏమేం చేస్తారంటే?
అత్యవసర సమయాల్లో ఏమి చేయాలో నేర్పించడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు.
నకిలీ నోట్ల కలకలం.. రూ.500 నోట్లతో జాగ్రత్త.. కేంద్ర హోంశాఖ హెచ్చరిక.. నకిలీ నోట్లు ఇలా గుర్తించండి..
ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజలు కంగారు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు.
వైద్యుల ఆందోళనలపై కేంద్రం అలర్ట్
కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం ఝలక్.. ఏపీ ప్రభుత్వానికి లేఖ
AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది.
Phone Tapping In YCP : తన ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు
తన ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు చేశారు.
Phones Tapping In YCP : ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోనే కాదని మంత్రులు, 35మంది ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు క
Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో తొలుత ఎన్సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సమీర్ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి.
Union Home Ministry : ఏపీకి కేంద్రం షాక్.. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసి విభజన సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. అయితే, అజెండాలో మొదట చేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించింది.