Home » Union home ministry
దేశంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణనతోపాటు కులగణనను నిర్వహించనుంది.
అత్యవసర సమయాల్లో ఏమి చేయాలో నేర్పించడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజలు కంగారు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు.
కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది.
తన ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోనే కాదని మంత్రులు, 35మంది ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు క
డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో తొలుత ఎన్సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సమీర్ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి.
ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసి విభజన సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. అయితే, అజెండాలో మొదట చేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించింది.