Home » union minister Nitin Gadkari
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు అధికారమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని, ఒక్కోసారి రాజకీయాలనుంచి తప్పుకోవాలని తరచూ అనిపిస్తోందని గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు స
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవటం ఆ పార్టీ నేతలకు కోపం తెప్పించింది.
అయితే.. గడ్కరీతో పాటు ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బీజేపీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే బైకుల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీపై కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సూచనలు చేశారు. తాజాగా కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రోటోకాల్ ప్రకారం... NHAI అధికారులు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే.. గడ్కరీ పాల్గొనే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది...
తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొన్న వినియోగదారులను నేరుగా సంప్రదించాలని...వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్యూర్ ఈవీ నిర్ణయించింది. కొన్ని రోజుల క్రితం...
క్వాలిటీ విషయంలో రాజీ పడిన కంపెనీలకు భారీగా ఫైన్లు వేస్తామని సంకేతాలు పంపారు. లోపాలున్నాయని తేలితే వెంటనే కంపెనీలు వాహనాలు వెనక్కు తీసుకునేలా నిబంధనలు సవరిస్తామన్నారు గడ్కరీ.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరి హైడ్రోజన్ కారులో పార్లమెంట్ కు వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పకనే చెప్పారా? హైడ్రోజన్ కారులో వచ్చి?!
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించనున్నారు.
Vedic Paint made out of cow dung : పెయింట్లలో సంచలనం. ఆవు పేడతో ఓ పెయింట్ను తయారు చేశారు. దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పరిచయం చేశారు. దీనికి వేదిక్ పెయింట్ (Vedic Paint) అని పేరు పెట్టారు. అతి త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గడ్కరి ట్విట్టర�