-
Home » Union Ministry of Health
Union Ministry of Health
భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్.. అప్రమత్తమైన కేంద్రం
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
Covid Callertunes : ఇకపై కొవిడ్ కాలర్ ట్యూన్లు బంద్!
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ ప్రీకాల్ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
India Corona : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!
దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
omicron in India : భారత్ లో 1700లకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు..33,000 దాటిన కోవిడ్ కేసులు
భారత్ లో ఓ పక్క కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతుంటే మరో పక్క కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అలా దేశంలో ఒమిక్రాన్ కేసులు 1700లకు చేరుకున్నాయి.
Vaccination Of Children : సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలి : కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి3, 2022 నుంచి 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
India Covid : 12 లక్షల మందికి పరీక్షలు…11 వేల కేసులు
గత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్లో మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్లు
two new types of corona strains in India : భారత్లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని స్ట్రెయిన్ దేశంలోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో �