Home » Union Ministry of Health
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ ప్రీకాల్ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
భారత్ లో ఓ పక్క కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతుంటే మరో పక్క కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అలా దేశంలో ఒమిక్రాన్ కేసులు 1700లకు చేరుకున్నాయి.
దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి3, 2022 నుంచి 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
గత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
two new types of corona strains in India : భారత్లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని స్ట్రెయిన్ దేశంలోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో �