Home » Union Railway Minister
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు
ఫేమస్ అవ్వాలనే తపనతో కొందరు యువకులు ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్ క్రింద పడుకున్నాడు. ట్రాక్ పై నుంచి వేగంగా రైలు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇలాంటి ఫీట్లు చేసేవారిపై కఠిన చర్యలు త�
Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించ�
ఎవరినైనా రైల్ ఎక్కించటానకి వెళ్లాలన్నా..లేదా రైలులో వచ్చినవారిని రిసీవ్ చేసుకోవటానికి వెళ్లాలన్నా స్టేషన్ లోపలికి వెళితే..కచ్ఛితంగా రైల్వే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సిందే. కానీ ప్లాట్ఫామ్ టికెట్ రేటు రైల్వే శాఖ పెంచేయటంతో టికెట్ క�