Home » Union territories
జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న�
దేశంలోని సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మనకు కూడా ప్రత్యేక పర్మిషన్ కావాలనే సంగతి మిలో ఎవరికైనా తెలుసా?. ఏంటి..మన దేశంలో మనం తిరగడానికి కూడా అనుమతి కావాలా..అని ఆశ్చర్య పోతున్నారా
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్లకు వర్షముప్పు ఉంది.
దేశవ్యాప్తంగా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ డెంగీ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత ఆందోళనకరంగా మారింది.
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�
కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్ అవుతోంది. వైరస్ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలు రిపోర్టింగ్ ఆలస్యం చేస్తుండం వల్ల సోమవారం నుంచి కరోనావైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని మంగళవారం (మే 5,