-
Home » Union territories
Union territories
దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా కేంద్రాల నుంచి ఇక వీధి కుక్కలను తీసుకెళ్లాలి.. అంతేకాదు..: సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయించాలని కూడా చెప్పింది.
జెండా వందనం తర్వాత.. గౌరవాన్ని కాపాడుతూ త్రివర్ణ పతాకాలను ఏం చేయాలో చెప్పిన కేంద్రం
జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
New Delhi: ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న�
Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం
దేశంలోని సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
Permission for Indians: భారత్లోఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారతీయులకైనా పర్మిషన్ కావాలి
మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మనకు కూడా ప్రత్యేక పర్మిషన్ కావాలనే సంగతి మిలో ఎవరికైనా తెలుసా?. ఏంటి..మన దేశంలో మనం తిరగడానికి కూడా అనుమతి కావాలా..అని ఆశ్చర్య పోతున్నారా
Heavy Rains : ఉత్తరాదికి వర్ష ముప్పు.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వానలు
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్లకు వర్షముప్పు ఉంది.
Dengue Outbreak: డెంగీ డేంజర్ బెల్స్.. కేంద్రం హైఅలర్ట్.. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
దేశవ్యాప్తంగా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ డెంగీ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత ఆందోళనకరంగా మారింది.
Covid Vaccination : ఉద్యోగుల కుటుంబాలకు టీకాలు, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�
PM Modi : వాట్ నెక్ట్స్, రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్ అవుతోంది. వైరస్ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణం : రాష్ట్రాలమీదే నెపాన్ని నెట్టేసిన కేంద్రం
కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలు రిపోర్టింగ్ ఆలస్యం చేస్తుండం వల్ల సోమవారం నుంచి కరోనావైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని మంగళవారం (మే 5,