Home » United Kingdom
కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..
కేంద్ర ప్రభుత్వం చర్యలతో ఎట్టకేలకు బ్రిటీష్ ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది.
ఢిల్లీ నుంచి మీరు లండన్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.... మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్ ఫ్లైట్ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా ల�
యూకేలో వింత ఘటన వెలుగు చూసింది. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సిన వయసులోనే ఓ బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు తల్లైంది.
ఇంటర్నెట్ ను ఉపయోగించిన తర్వాత పర్మినెంట్ గా డిలీట్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆ దేశం. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లును UK పౌరులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు చట్టాన్ని రూపొందిస్తోంది.
బ్రిటన్ రెండో ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ప్రిన్స్ ఫిలిప్ మృతిపై బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.
prime minister key comments on corona virus: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కరోనాతో సహజీవనమే అని ప్రజలకు స్పష్టం చేశారాయన. మరో దారి లేదన్న ఆయన.. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి ఉంటుంద
Singapore to Require All Inbound Travelers Take Virus Tests from 25th January : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో జనవరి 25 తర్వాత సింగపూర్ కు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్ష తప్పని సరిగా చేసుకోవాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు స
Coronavirus: ప్రపంచదేశాలను వణికించిన Covid-19 బాటలోనే నడుస్తుంది కొత్త వైరస్ కూడా. యూకేలో ప్రతి రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు జపాన్ లోనూ నమోదైనట్లు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్ఫామ్ చేసింది. బ్రిటన్లో లక్షణాలతోనే కొత్త వైరస్ ఉందని అధికారులు చెబ
Karnataka Night Curfew : ప్రపంచానికి మరోసారి కరోనా టెన్షన్ పెడుతోంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో..కరోనా కొత్తరకం స్ట్రెయిన్ కలవర పెడుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయ�