Home » United Kingdom
ఐసు ముక్కలు కరిగిపోతాయి.. చాక్లెట్లూ కరిగిపోతాయి.. అయితే, రోడ్లు కూడా మంచు ముక్కల్లా, చాక్లెట్లలా కరిగిపోవడం ఎప్పుడైనా చూశారా? యూకేలోని పలు ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. అంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోడ్డుపై కాలు పెరిగితే బంకలా
ఇందర్జిత్ కౌర్ అనే భారత సంతతి మహిళ బ్రిటన్లో వేరే వాళ్లకు బదులుగా డ్రైవింగ్ టెస్టులకు హాజరయ్యేది. ఒకరి తరఫునో.. ఇద్దరి తరఫునో కాదు.. ఏకంగా 150 మంది అభ్యర్థుల తరఫున డ్రైవింగ్ టెస్టుకు హాజరైంది. బ్రిటన్ మొత్తం వేరేవాళ్లకు బదులుగా ఆమె టెస్టులకు
మూడు వారాల పాటు 64 మంది వ్యక్తులపై పరిశోధన చేసి వాటి ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించి చెప్పారు. వారి ఆకలి, భావోద్వేగ స్థాయులను రికార్డు చేసుకున్నామని తెలిపారు. ఆ 64 మంది వారికి సంబంధించిన వివరాలను రోజుకి ఐదు సార్లు స్మార్ట్ఫోన్ యాప�
మంత్రులు, ఎంపీల మద్దతును బోరిస్ జాన్సన్ కోల్పోయారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా వైదొలగనున్నారు. కొన్ని రోజుల అనంతరం కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకుని, అక్టోబరులో బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నేడు బోరిస్ �
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ కూడా దొరకడం గగనమైపోయింది. హింసాత్మక ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి వెళ్ళకుండా పలు దేశాలు తమ ప్రజలను అప్ర�
చైనా గూఢచర్యం, డేటా చౌర్యం గురించి అమెరికా, బ్రిటన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఇరు దేశాలు చైనాకు వార్నింగ్ ఇచ్చాయి. లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో యూకే భద్రతా సంస్థ ఎం15 డైరెక్టర్ జనరల్ కెన్ మెకల్లమ్, అమెరికా ఫెడరల
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా నియమితులయ్యారు విక్రమ్ దొరైస్వామి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే ఆయన యూకేలో అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరిస్తారు.ambassador to UK
భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికారు.
అమెరికా, బ్రిటన్ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. న్యూయార్క్ నగరంలో రోజుకు 22వేల కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఉన్న ఫేస్బుక్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందా?