Home » United Kingdom
బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మృతి చెందడంతో ఇవాళ బ్రిటన్ వ్యాప్తంగా అన్ని చర్చుల్లో గంటలు మోగించారు. బ్రిటన్ రాణి మరణంతో గౌరవ సూచకంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఎలిజబెత్-II మరణించినట్లు నిన్న అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ర�
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.
ఎలిజబెత్-II ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు పూర్తి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు వెంటనే స్కాట్లాండ్ బల్మోరల్ కోటకు బయలుదేరారు. వారిలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు కూడా ఉన్నారు ఎలిజబెత్-IIకి �
సుదీర్ఘకాలంగా బ్రిటన్ రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్-II (96) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఇవాళ ఉదయ�
బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ అధికారికంగా రాజీనామా చేశారు. అనంతరం లిజ్ ట్రస్ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ క్వీన్ ఎలిజబెత్-IIను కలిసిన బోరిస్ జాన్సన్ రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను ఎలిజబెత్-IIను అంగీకరించారు. దీంతో ఆయన ప్ర�
‘‘ట్యాక్సులు తగ్గించడానికి, మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి, విద్యుత్తు సంక్షోభం, విద్యుత్తు సరఫరాపై దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, జాతీయ ఆరోగ్య సేవలపై ఓ భారీ ప్రణాళికను వేసుకుంటాం. అలాగే, 2024లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించ�
బ్రిటన్ ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే బ్రిటన్ ప్రధాని బాధ్�
ఇటీవలే బ్రిటన్ ను అధిగమించి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ భవిష్యత్తులో మరింత పుంజుకోనుందని నిపుణులు అంటున్నారు. 2030 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని చెప్పారు. భారత్ మూ
యూకే ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ నిన్న సాయంత్రంతో ముగిసింది. దీని ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలో లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలే అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పద�
బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఈ నెల 5న కన్జర్వేటివ్ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటిస్తారు. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంల