-
Home » United Nations General Assembly
United Nations General Assembly
UN General Assembly: కొన్ని దేశాలకే ఆధిపత్యమనే రోజులు పోయాయి.. ఐక్యరాజ్య సమితిలో ఆసక్తికర ప్రసంగం చేసిన జైశంకర్
ప్రపంచ ఆర్థిక సంస్థల్లో మార్పు రావాలి. భద్రతా మండలిలో మార్పు రావాలి. ప్రపంచం కల్లోల కాలాన్ని ఎదుర్కొంటోంది. దౌత్యం, చర్చలు మాత్రమే ఉద్రిక్తతను తగ్గించగలవు. ఆకలి, పేదరికం ప్రపంచం నుంచి నిర్మూలించాలి అని జయశంకర్ అన్నారు.
Russia vs Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా 143 దేశాలు.. ఓటింగ్కు దూరంగా భారత్
ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. 143 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, ఐదుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత్తో సహా 35 మంది తీర్మానానికి దూరంగా
India Storng Counter To Pakistan: పాక్ ప్రధాని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్.. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ వ్యాఖ్యలన్నీ అబద్దాలే ..
పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని చెప్పాడని, అలాంటి వారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరని. భారత్ లోని ముంబయిలో భీకర ఉగ్రపేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరంటూ పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశి�
Pakistan PM Sharif: భారత్తో శాంతిని కోరుకుంటున్నాం.. యుఎన్జీఎలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని
భారత్తో సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 77వ సెషన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
PM Modi : ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 25 వరకు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్య సమిత సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు.
కరోనాతో బాధపడుతుంటే..ఐరాస ఏం చేసింది ? మోడీ సూటి ప్రశ్న
PM Modi at UNGA address : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా బాధ పడుతుంటే..ఐరాస ఏం చేసిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. గత 8 నుంచి 9 నెలలుగా ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోందనే విషయాన్ని గుర్తు చేశారు. మహమ్మారిని ఎదుర్కోవడాన
భారత్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు, చైనా శాంతిమంత్రం
భారత్ వర్సెస్ చైనా.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఈ రెండు దేశాలకు సంబంధించి ప్రతీ విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఓవైపు చర్చలంటూ డ్రాగన్ కవ్విస్తుంటే.. అంతే దీటుగా ఆన్సరిస్తోంది భారత్. ఇక.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్
Howdy Modi : ట్రంప్ స్పీచ్పై ఉత్కంఠ
ఆరు రోజుల పర్యటన కోసం అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ప్రవాస భారతీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే హౌడీ – మోదీ ఈవెంట్కు సుమారు 50వేల మంది NRIలు హాజరవుతారు. మూ