-
Home » Unknown Persons
Unknown Persons
Warning Letters : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు.. మావోయిస్టులు, అజ్ఞాత వ్యక్తులు వార్నింగ్ లెటర్స్
ఎమ్మెల్యే చందర్ కు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేయగా, తాజాగా మేయర్ కు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ లెటర్ పంపారు.
Delhi School : ఢిల్లీలో స్కూల్ కు బాంబు బెదిరింపులు
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్కు ప్రాణహాని? పవన్ ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర తిరుగుతున్నారని, పవన్ ను అనుసరిస్తున్నారని, పవన్ వాహనాలను ఫాలో అవుతున్నారని వారు
Hyderabad Crime : నగరంలో నయామోసం.. నకిలీ డీఎస్పీని అడ్డుపెట్టి రూ.1.2 కోట్లు దోచేశారు
ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది.
శత్రువులా, ఆకతాయిలా? ఇంట్లోకి చొరబడి మోహన్ బాబు కుటుంబసభ్యులను బెదిరించిన దుండగులు ఎవరు?
సినీ నటుడు మోహన్బాబు ఫాం హౌస్ దగ్గర కలకలం రేగింది. ఓ కారులో వచ్చిన కొందరు దుండగులు హల్ చల్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్లోకి కారుతో అక్రమంగా చొరబడిన దుండగులు, మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లారు. దీ
రాత్రి టీడీపీ నేత ఇంట్లో మద్యం బాటిల్స్ పెట్టిన దుండగులు..ఉదయం ఎక్సైజ్ దాడులు : ఎన్నికల్లో సినిమాటిక్ సీన్స్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం నేతలు ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రత్యర్ధులను ఇరికించటానికి చేయకూడని పనులు చేస్తున్నారు. ఏపీలో జెడ్పీసీటీ…ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో సినిమా సీన్లు తలపించేలా కొన్ని పరిణామాలు జరుగ�
అందుకేనా : భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ పై దుండగుల దాడి
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్థన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనార్థన్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మంగళవారం (నవంబర్ 5) తెల్లవారుఝ�
అనంతలో పాతకక్షలు : వైసీపీ నేత అంబులెన్స్ని తగులబెట్టారు
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది.