Home » UNNAO CASE
అత్యాచారం చేయడమే కాకుండా..అంతం చేయాలని చూసే రాక్షసులకు ఎలాంటి శిక్ష పడాలి..దిశ కేసులో జరిగిన న్యాయం కంటే ఇప్పుడు అలాంటి కేసులలో కోర్టులెలా వ్యవహరించబోతున్నాయనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. అలాంటివాటిలో ఉత్తరప్రదేశ్లో సంచలనం కలిగించిన ఉన్న�
ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు డిసెంబర్ 16 న తీర్పు చెప్పనుంది. యూపీకి చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ ఈ కేసులో అత్యాచార నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు. కేసు విచార చేసిన సీబీఐ డిసె
ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నార�
తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను హైదరాబాద్ దిశ ఘటనలో పోలీసులు ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో అలానే ఎన్కౌంటర్ చేయాలని కన్నుమూసిన ఉన్నావ్ బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఉన్నావ్ బాధితురాలు 90శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని ఓ
ఉన్నావ్ రేప్ కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ సిటీలో 17 ఏళ్ల బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశార్నన ఆరోపణలతో ఆయన ఇప్పుడు పోలీస్ �