Home » unstoppable 2
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ టాక్ షోలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను గెస్టులుగా పిలుస్తూ వారితో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన 5వ ఎపిస�
గత కొన్ని రోజులుగా బాలయ్య అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో ఒక స్పెషల్ వీడియో కూడా తీశారు. తాజాగా దీనిపై ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ, ప్రభాస్ కి సంబంధించి.......
బాహుబలి సినిమాకి రాఘవేంద్రరావు కూడా ఒక నిర్మాత కావడంతో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. బాహుబలి కథ వినమంటే రాజమౌళి కదా అక్కర్లేదు అన్నాను. షూట్ మొదలయ్యాక...............
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు బాలయ్య బాబు. ఇందులో భాగంగా మాయాబజార్, శంకరాభరణం, ఆదిత్య 369, బాహుబలి, శివ, అల్లూరి సీతారామరాజు సినిమాల ఫోటోలు చూపించారు. వీటిపై అల్లు అరవింద�
ఈ ఎపిసోడ్ లో ఎన్నో సినిమాల గురించి, సినిమాల విషయాల గురించి మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు. ఇందులో భాగంగా మొదట మాయాబజార్ సినిమా పోస్టర్ చూపించారు................
వెంకటేష్ ని, అల్లు అర్జున్ ని రాఘవేంద్రరావే సినీ పరిశ్రమకి పరిచయం చేశారు. వాళ్ళని ఈ దర్శకేంద్రుడే లాంచ్ చేశారు. సురేష్ బాబు, అల్లు అరవింద్ షోలో ఉండటంతో దీని గురించి బాలకృష్ణ ప్రస్తావించగా రాఘవేంద్రరావు ఓ ఆసక్తికర విషయాన్ని...............
రాఘవేంద్రరావు అంటే పూలు, పండ్లు, సాంగ్స్, హీరోయిన్ బొడ్డు మీద పళ్ళు వేయడం లాంటివాటికి స్పెషల్ అని అందరికి తెలిసిందే. దీని గురించి కూడా మాట్లాడారు. అల్లు అరవింద్.. రాఘవేంద్రరావు BA అంటే...............
ఇప్పటి హీరోల్లో యాక్టర్ అయి ఉండి డైరెక్టర్ గా ఎక్కువ ఎవరు మాట్లాడతారు అని అడిగాడు. సురేష్ బాబు.. బొమ్మరిల్లు సిద్దార్థ్, డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ పేర్లు రాసి వీళ్ళిద్దరూ హీరోల కంటే కూడా డైరెక్టర్స్ గానే...................
బాలయ్య బాబు పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో షూటింగ్స్ కి బాగా ఎవరు లేట్ గా వస్తారు అని అడిగారు. దీనికి అల్లు అరవింద్ వాళ్ళ నాన్న పేరు రాశారు. అల్లు రామలింగయ్య గారు చాలా వరకు షూటింగ్స్ కి.................
కరోనా అనంతరం ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి, సినిమాలకి అనేక రూల్స్ పెట్టి సినీ పరిశ్రమని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిశారు. టికెట్ రేట్లని పెంచమని..................