Home » Unveiled
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డి బుధవారం(సెప్టెంబర్ 14,2022) తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబర�
చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్ బాజాతో బంధ�
216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ... అనంతరం యాగశాలకు చేరుకున్నారు.
వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇక్రిశాట్ ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు.
ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’.
ఆధునిక టెక్నాలజీతో ఇప్పుడు డ్రైవర్ లేకుండానే నడిచే స్థితికి వచ్చింది. డ్రైవర్ అవసరం లేని పూర్తి ఆటోమేటెడ్ రైలును ప్రపంచంలోనే మొదటిసారిగా జర్మనీలో ఆవిష్కరించారు.
సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తు భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల�