-
Home » Up Cm Yogi adityanath
Up Cm Yogi adityanath
పాకిస్తాన్ గుర్తుపెట్టుకో... ఇక మీ పనై పోయింది: యోగి ఆదిత్యనాథ్
పాల ట్యాంకర్ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. 18మంది మృతి.. మృతులంతా ఆ ప్రాంతంవారే
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నలుగురు బీజేపీ అగ్రనేతలు.. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేస్తారంటే..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సిర్పూర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు.
Road Accident : లద్దాఖ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం, 9 మంది సైనికులు మృతి
లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Seema -Sachin Love Story : సీమాహైదర్ను పాక్ తిరిగి పంపిస్తారా? యూపీ సీఎం యోగి ఏమన్నారంటే…
పాక్ మహిళ సీమాహైదర్-సచిన్ మీనాల ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పాకిస్థానీ బాభీ సీమాహైదర్ను తిరిగి పంపిస్తారా? అంటే ఆమె గురించి భద్రతా సంస్థలు సవివరమైన నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి �
Yogi Adityanath: జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్పై ప్రపంచ వ్యాప్తంగా ‘యోగి మోడల్’ అంటూ సీఎం కార్యాలయం ట్వీట్.. అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని, ఫేక్ అకౌంట్ల ట్వీట్లతో ఆనందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు.
Ayodhya Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీకొని ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో లక్నో - గోరఖ్పూర్ హైవేపై ట్రక్కు, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
UP CM Yogi Adityanath: ఇప్పుడు మాఫియా ఎవర్నీ భయపెట్టలేదు.. అతిక్ అహ్మద్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యూపీ సీఎం యోగి
2017 కంటే ముందు యూపీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉండేవి. ఇప్పుడు ఏ జిల్లాలోనూ అల్లర్లు లేవు. యూపీని అల్లర్లు రహితంగా మార్చింది బీజేపీ ప్రభుత్వమే అని సీఎం యోగి అన్నారు.
UP High Alert : గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యలతో.. యూపీలో హై అలర్ట్, 144 సెక్షన్ అమలు
యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
Jackie Shroff : థియేటర్స్లో పాప్కార్న్కి 500 తీసుకుంటున్నారు.. తగ్గించండి సార్ అంటూ సీఎంని అడిగిన స్టార్ యాక్టర్..
జాకీష్రాఫ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడుతూ.. థియేటర్లలో పాప్కార్న్ కి 500 రూపాయలు తీసుకుంటున్నారు.దయచేసి పాప్కార్న్ ధరలు తగ్గించండి. సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేటు ఎక్కువగా ఉంటే సినిమా.................