Home » UP Elections
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలోని అలీఘర్ లో శనివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని అన్నారు.
భారత్ లోనే అత్యంత పొడగరిగా(ఎత్తు) గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తాజాగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 8 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో భారత్ లోనే అత్యంత పొడగరిగా గిన్నిస్ బుక్
ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్, నటి యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె బికినీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆదిత్యనాథ్ ను గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది
బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందన్నారు.
గౌరీ పాండే.. ఏడేళ్ల చిన్నారి.. ఆడుకునే వయస్సులెమ్మని లైట్ తీసుకోవద్దు. తండ్రి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పుడే నడుం బిగించింది.
ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికలలో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా ఇప్పుడు దానిని 95 లక్షలకు పెంచారు.
అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 29న ఇటలీకి వెళ్లారు. కాంగ్రెస్, గాంధీ వారసుడు గైర్హాజరుపై ఒక ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే పలు సభలు రద్దు చేసింది.
ప్రధాని మోదీ నేడు ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. యూపీలోని మీరట్లో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది.