Home » UP govt
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.సాక్ష్యాల సేకరణలోఎందుకింత లేట్ చేస్తున్నారు?అని ప్రశ్నించింది
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 217పట్టణాల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పించబోతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో మొత్తం 75జిల్లా ప్రధాన కార్యాలయాలతో పాటు 17 మునిసిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.
Akhilesh Yadav: బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరప్రదేశ్ లో పర్యావరణం పాడైందని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శనివారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి మాట్లాడిన ఆయన బీజేపీ అధిక�
దేశంలో కరోనావైరస్ విజృభిస్తున్న పరిస్థితుల్లో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం చొరవ తీసుకుంది. ఆవుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.
Keeping liquor at home : ఇంట్లో ఎక్కువ మద్యం నిల్వ చేసే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వినిపించింది. తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సవరించిన ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం కొనుగోలు చేయడానికి, రవాణా చేయడానిక
కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పాన్ అరెస్ట్ విషయంలో సోమవారం(నవంబర్-16,2020)ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సిద్దిఖీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ మరియు సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ పై స్పందన తె
భారతదేశంలో ‘ఇద్దరు పిల్లల చట్టం’ అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువ. అయితే లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఇద్దరు పిల్లల కంట�