-
Home » UP govt
UP govt
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం.. యూపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు..
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు.
హెల్మెట్ పెట్టుకోకపోతే పెట్రోల్ పోయొద్దని ప్రభుత్వం ప్రతిపాదన
రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల కలెక్టర్లకు ఈ లేఖను పంపారు.
Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాల సరసన చేరింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
Bicycles: వలస కూలీల సైకిళ్ల వేలం… 21 లక్షల ఆదాయం
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.
Women Safety: “రాత్రి 7గంటల తర్వాత మహిళలు పనిచేయాలనే బలవంతం లేదు”
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మే27న ఇష్యూ చేసిన అంశంలో ఉదయం 6గంటల కంటే ముందు రాత్రి 7గంటల తర్వాత పనిచేయాలంటూ ఎటువంటి ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది.
Mallikarjun Kharge : బీజింగ్ జనతా పార్టీగా మారిన బీజేపీ!
బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు.
Cow : ఆవుల కోసం అంబులెన్స్ ..ఏ రాష్ట్రంలో తెలుసా ?
దేశంలోనే తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు.
Lakhimpur Violence : మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసు దర్యాప్తు..టాస్క్ ఫోర్స్ అప్ గ్రేడ్
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం
Lakhimpur Kheri : వందల మంది రైతులుండగా సాక్ష్యులు 23మందేనా
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ హింసాత్మక ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే..రైతుల ఆందోళన
Govt employees Dowry : కట్నం ఎంత తీసుకున్నారో ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిందే..ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక
పెళ్లిలో వరకట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాల్సిందే..నంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.