Home » UP Polls
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. 2022, మార్చి 02వ తేదీ వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారని తెలుస్త
యూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేస్తూ ఫొటోలు దిగారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది.
తమ పార్టీ అధికారంలోకి వస్తే...22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా..
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. ఖతౌలీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ సైనీ మీటింగ్ కోసమని బుధవారం గ్రామానికి వచ్చారు.
యోగి కేబినెట్ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే...
లక్నోలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే...ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ �
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బంజరు భూమి చంబల్ ప్రాంతం. కొండలు, గుట్టలు, డొంకలు, లోయలతో ఉన్న చంబల్ ప్రాంతాన్ని ఏలిన బందిపోటు రాణి ఫూలన్ దేవి.