-
Home » UP Polls
UP Polls
Mamata Banerjee : నేను వస్తున్నా.. అఖిలేష్కు మద్దతుగా మమత బెనర్జీ
March 2, 2022 / 12:49 PM ISTఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. 2022, మార్చి 02వ తేదీ వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారని తెలుస్త
UP Assembly Polls : వివాదంలో కాన్పూర్ మేయర్.. పోలింగ్ బూత్లో ఓటు వేస్తూ ఫొటోలు..!
February 20, 2022 / 12:17 PM ISTయూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేస్తూ ఫొటోలు దిగారు.
UP polls: మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు.. రేపే పోలింగ్!
February 13, 2022 / 09:00 AM ISTఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది.
UP Poll : కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ
January 22, 2022 / 08:02 PM ISTతమ పార్టీ అధికారంలోకి వస్తే...22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా..
BJP MLA: బీజేపీ ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన గ్రామస్థులు
January 20, 2022 / 12:37 PM ISTఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. ఖతౌలీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ సైనీ మీటింగ్ కోసమని బుధవారం గ్రామానికి వచ్చారు.
UP Election 2022 : బీజేపీకి షాక్లు…ఉత్సాహంలో సమాజ్వాది పార్టీ
January 13, 2022 / 02:23 PM ISTయోగి కేబినెట్ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే...
Election Commission: షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ప్రకటన!
December 30, 2021 / 01:15 PM ISTలక్నోలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.
UP : కాశీ విశ్వనాథుని కారిడార్ పనులు పూర్తి ఎప్పుడంటే
August 14, 2021 / 10:49 AM ISTభారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే...ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం…
Phoolan Devi: 18 జిల్లాల్లో బందిపోటు రాణి ఫూలన్దేవి విగ్రహాలు
July 25, 2021 / 09:34 AM ISTరాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బంజరు భూమి చంబల్ ప్రాంతం. కొండలు, గుట్టలు, డొంకలు, లోయలతో ఉన్న చంబల్ ప్రాంతాన్ని ఏలిన బందిపోటు రాణి ఫూలన్ దేవి.