Home » UP
అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడడం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని..కాబట్టి అమ్మాయిలు ఫోన్లు ఇవ్వవద్దు అంటూ యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వటం వల్ల అబ్బాయిలతో గంటల తరబడి బాతాఖాలు కొడుతూ �
మహిళలపై తరచు నేరాలు జరిగే ఉత్తరప్రదేశ్ లో మరోదారుణం జరిగింది. 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన మరోసారి సంచలనం కలిగించింది. బరేలీలో 19 ఏళ్ల యువతిపై పలువురు యువకులు అత్యాచారానికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ ఎత్తేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఎ్తతేసినా ఆ 4జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగాలని నిర్ణయించింది. మీరట్, లక్నో, సహరాన్పూర్, గోరఖ్పూర్ లలో మాత్రమే సోమవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంద�
పెళ్లిలో గుర్రం మీద ఊరేగుతూ వస్తే చంపేస్తామని కొంతమంది పెద్దలు బెదిరించారని దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుర్రం మీద ఊరేగితేఊరుకునేది లేదని కాలి నడకన రావాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Single person Black, White,Yellow Fungus : కరోనా నుంచి కోలుకున్నాం..ప్రాణాలతో బైటపడ్డాం..హమ్మయ్య అనే ఆనందం పట్టుమని పది రోజులు కూడా గడకకుండానే పలు రకాల ఫంగస్ లో దాడి చేస్తున్నాయి బాదితుల మీద. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. ఏదో ఒక ఫ�
newborn baby test positive..mother negative : కరోనా మహమ్మారి ఎన్ని రకాలుగానో రూపాంతరం చెందుతోంది.దాని మనుగడ కోసం పలు రకాలుగా దాడి చేస్తోంది. ఆయా వాతావరణాలను బట్టి..శరీర తత్వాలను బట్టి దారి ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో గర్భిణి అయిన ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. పం�
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఫేస్ మాస్క్ వేసుకోలేదని లోకల్ పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లిపోయారంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.
దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్ లో తొలిసారిగా "ఎల్లో ఫంగస్" కేసు నమోదైంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతోంది. టీకా దొరికితే చాలు అని ఓ పక్క అనుకుంటుంటే..మరో పక్క మాత్రం మాకు వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ కొంతమంది వైద్య సిబ్బందినుంచి తప్పించుకుంటున్నారు. అలా ఓగ్రామంలో టీకాలు వేయించుకోవటం తప్పించుకునేందుకు
ఈ కరోనా రోజుల్లో రకరకాల మాస్కుల్ని చూసి ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ సాధువు పెట్టుకున్న మాస్క్ ను బహుశా ఎక్కడా చూసి ఉండరు. కలర్ ఫుల్ తో మార్కెట్లో ఫేస్ మాస్కులు కనిపిస్తున్నీ ఈ కరోనా సమయంలో యూపీలోని ఓ బాబా మాత్రం ఖరీదైన మాస్కులు పెట్టుకు�