Home » UP
యూపీలో సింగౌలి తాగ గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు.
daughter tries resuscitate mother breathing mouth : కరోనా సోకి..శ్వాస అందక తల్లడిల్లిపోతున్న తల్లిని బతికించుకోవటానికి ఆమె కూతురు పెద్ద సాహసమే చేసింది. తల్లి నోట్లో తన నోరు పెట్టి శ్వాసం అందించటానికి శతవిధాలా యత్నించింది. కరోనా ఉన్న తల్లి నుంచి తనకు కూడా మహమ్మారి సోకుతుంద
‘proning’ technique : ఆక్సిజన్..ఆక్సిజన్..ఆక్సిజన్. కరోనా కేసులు పెరుగుతున్నవేళ ప్రాణవాయువు విలువేంటో తెలిసింది జనాలకు. దీంతో ఆక్సిన్ కోసం క్యూలు కడుతున్నారు. గుండెల నిండా శ్వాస తీసుకోవాటానికి నానా అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నార
ఆక్సిజన్ లేక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు బాధితుల బంధువులు ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆక్సిజన్ కావాలంటే ర�
85 ఏళ్ల సీనియర్ డాక్టర్ జెకె మిశ్రా..ప్రయాగ్రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిలో దాదాపు 50ఏళ్లు పనిచేశారు. కోవిడ్-సంబంధిత సమస్యలతో ఆయనకు వెంటిలేటర్ అవసరమైనా ఆయన పనిచేసిన ఆస్పత్రిలోనే వెంటిలేటర్ మాత్రం దొరకలేదు. ఐదు దశాబ్దాలుగా
Rampur District hospital : కరోనా రోగులకు సేవలు చేసి చేసీ..డాక్టర్లు, నర్సులు సహనం కోల్పోతున్నారా? అన్నట్లుగా ఉంది ఓ హాస్పిటల్ లో ఓ నర్సు, డాక్టర్ కొట్టుకున్న తీరు చూస్తే. సాక్షాత్తూ పోలీసులు అక్కడ ఉన్నా..వారి కళ్లముందే ఓ డాక్టర్,నర్సు కొట్టుకున్నవీడియో ఒకటి స�
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ప్రస్తుత కరోనా పరస్థితులకు..ఆక్సిజన్ అందని భయంకర పరిస్థితులకు అద్దం పడుతోంది ఓ భార్య భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించే ఘటన. శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వ
దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు.
criminal falls from bathroom window: నేరం చేసినప్పుడు లేని భయం పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం నేరస్థులకు మాత్రం ఉంటుంది.అందుకే పోలీసులకు దొరక్కుండా దాక్కొంటుంటారు. అలా ఓ నేరస్థుడు పోలీసుల నుంచి తప్పించుకుని ఇంటిలోంచి బైటకు రావటల్లేదు. దీంతో సదరు నేరస్థుడు ఓ ఇంట�
3 days prisoners made 7 thousand masks : భారతదేశమే కాదు మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించని మహమ్మారితో యుద్దం చేస్తూనే ఉంది. మాస్కులు తప్పనిసరి అయ్యాయి. మాస్కు లేకపోతే చాలు జరిమాలు వేస్తున్న పరిస్థితి పోవటంలేదు. దీనికి కారణం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా �