Home » UP
Uttar Pradesh : సుందర దృశ్యం సాక్షాత్కారమైంది. హిమాలయ శిఖరాలు కనువిందు చేశాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ పట్టణ వాసులకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సంవత్సరం వరుసగా రెండో సారి హిమాయల పర్వతాలు కనిపించాయి. ట్విట్టర్ వేదికగా Sanjay Kumar. IAS ట్వీట్ �
Renuka Gupta dies of virus : కరోనాకు వాళ్లు వీళ్లు అని తేడాలేదు. పేదలు,ధనవంతులు, సమాజానికి మంచిచేసేవాళ్లు, దుష్టులు,దుర్మార్గులు ఎవరైనా సరే కరోనాకు ఒక్కటే వచ్చిందంటే ఏసుకుపోతోంది. ఈ మహమ్మారికి ఎంతోమంది యోధాను యోధులే బలైపోయారు. అలా సమాజానికి ఎంతో సేవలు చేసి..�
ఓ హత్యకేసులో 18 నెలల నుంచి శిక్ష అనుభిస్తున్న ఓ ఏనుగుకు ఎట్టకేలకు పెరోల్ లభించింది.దీంతో ఆ ఏనుగును పార్కుకు తరలించనున్నారు.
Joint Family in UP : కలిసి ఉంటే కలదు సుఖం అనే సందేశంతో ఎన్నో నీతికథలు విన్నాం. నిజమే వాస్తవాల్లోంచి వచ్చినవే నీతి కథల సారాంశం. భౌతిక దూరం పాటించండీ అనే కొత్త నినాదం వచ్చిన ఈ కరోనా కాలంలో కూడా అదే నీతి కనిపిస్తోంది ఓ కుటుంబంలో. ఒకేచోట జనాలు గుంపులుగా గుమిగ�
కరోనాతో చనిపోయినవారిని ఖననం చేయటానికి కూడా స్థలం లేనంతగా మారిపోయింది దుస్థితి. దీంతో అలిఘడ్ లోని శ్మశానవాటికలో పాత సమాధుల్ని తవ్వి ఆ స్థానంలో కరోనాతోశవాలను ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో శ్మశనవాటిక అంతా పాత సమాధుల నుంచి తవ్విన ఎ
ఈ కరోనా కాలంలో పెళ్లి అనేది వేడుకల కాకుండా ఓ తంతులా మారింది. భాజాలు..భజంత్రీలు..సంగీత్ లు, మెహందీ వేడుకలు..బారాత్ లు ఇలా సందడి సందడిగా జరిగే పెళ్లిళ్లు కేవలం ఓ నామ మాత్రపు తంతులా మారిపోయాయి ఈ కరోనా కాలంలో.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యూపీలోని
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
కొడుకులతో అంత్యక్రియలు చేయించుకోవాల్సిన తండ్రి తన చేతులతో చెట్టంత ఎదిగిన కొడుకులకు తలకొరివి పెట్టాల్సి వస్తే..ఆ కన్నతండ్రి మానసిక వేదన గురించి చెప్పటానికి మాటలే ఉండవు. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చిన తండ్రికి చిన్నకొడుకు �
నిన్న బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ 100 కరోనా మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో
దేశంలో కోరోనా విరుచుకుపడుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కోవిడ్ ఆంక్షలను బేఖాతర్ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.