Home » UP
రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఆకతాయిలకు బుద్ధి చెప్పే యాంటీ రోమియా స్వ్కాడ్ లో ఇద్దరు మహిళా పోలీసులు పని చేస్తున్నారు. అమ్రోహా జిల్లాలో వీరు ఓ ప్రాంతంలో ఉండగా..మాస్క్ ధరించకుండా వెళుతున్న వ్యక్తిని ఆపారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తి ఆగ్రహం వ�
ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోంచి వెళ్లిపోయిందనే ఆగ్రహంతో ఓ అన్న చెల్లెల్ని కిరాతకంగా కాల్చి చంపేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రశంసిస్తూ..
ఉత్తరప్రదేశ్లోని ఔరారియా జిల్లాలో ఫరిహ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకంది. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బాలికలు గల్లంతయ్యారు. యమునానది ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు. స్నానానికి ఐదుగురు బాలికలు వెళ్లగా నలుగురు నీటి ప్రవాహానికి క�
మహభారతంలో కర్ణుడుని తల్లి కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన ఘటన గురించి తెలిసిందే. కానీ ఈరోజుల్లో కూడా అటువంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లో. ఓచంటిబిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ �
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
అయోధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్స్టేషన్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండగా.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా నిధులు ఇచ్చింది కేంద్రం.
మాస్క్ పెట్టుకుని మెసేజ్ ఇస్తున్నట్లుగా ఉన్న కరోనా మాత విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. మహమ్మారికి గుడి కట్టి అందులో కరోనా మాతను ప్రతిష్టించి పూజిస్తున్నారు ప్రజలు. అంతేకాదు కరోనా మాతకు ప్రతీరోజు ప్రత్యేక పూజలు చేయటానికి ఓ పూజారిని కూడా న�