Home » UP
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పాము కాటు మరణాలు వెలగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
అందరికి షాకులిచ్చే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకే ఛాయ్ సమోసా వ్యాపారులు ఇచ్చిన దమ్కీతో మతిపోయింది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో డాక్టర్లు ఆయ�
కర్నాటక రాష్ట్రానికి చెందిన 38సంవత్సరాల సుహాస్ యతిరాజ్ 2007 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. యూపీలో అనేక జిల్లాల్లో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.
తను స్వీపర్ గా పనిచేసే ఆఫీసుకే తన భార్య చీఫ్ అవుతుందని ఆ భర్త అస్సలు ఊహించలేదు.కానీ జరిగింది. ఒకే ఆఫీసులో భార్య చీఫ్ హోదాలో ఉంటే అదే ఆఫీసులో భర్త స్వీపర్ గా పనిచేస్తున్నాడు.
తెల్లవారు జాము సమయంలో పులులు చెట్టు వద్ద నుండి వెళ్ళిపోయాయి. అయినా వికాస్ మాత్రం చెట్టు దిగేందుకు ప్రయత్నం చేయలేదు.
పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పాము కాటుకు గురై చనిపోవటం కూడా రాష్ట్ర విపత్తుకిందే ప్రకటించింది.
పిడుగుపడి మహిళలు, పిల్లలతో సహా దాదాపు 40మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం పడిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు.
బీజేపీ కార్యకర్తలు ఓ మహిళను నడిరోడ్డుమీద దారుణంగా అవమానించారు. ఆమె చీర పట్టుకుని లాగారు. చేతిలో పేపర్లు తీసుకుని చింపేసిన ఘటన యూపీ రాజకీయాల్లో మంట పుట్టించింది.
13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన ఆ యువకుడిని శిక్షించకుండా ఆ చిన్నారి జీవితానికి వెలకట్టాడు పంచాయతీ పెద్దలు. ఇచ్చిన డబ్బులు తీసుకో..నీపై అత్యాచారం చేసినవాడిని చెప్పుతో కొట్టి నీ కసి తీర్చుకో..అంతేగానీ పోలీసులకకు మాత్రం చెప్పొద్దు అంటూ