Home » UP
తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠం వింటున్న విద్యార్థిపై సడన్ గా ఓ చిరుతపులి వచ్చి దాడి చేసింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో
యమునా ఎక్స్ప్రెస్ వేకి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
కష్టాలను లెక్క చేయలేదు.తండ్రి చనిపోయినా కళ్లు లేని తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నారు.కానీ ఏంజరిగిందో గానీ 17 ఏళ్లలోపున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
యూపీలో ఒక్క రోజే 30 జికా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో కేసులు 66కు చేరుకున్నాయి.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్నగర్లో 9 మెడికల్ కాలేజీలను మోదీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్గానాల పర్వం మొదలైపోయింది. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తమ పార్టీ తరపున ఉచిత వైద్యం అందిస్తామంటూ హామీ ఇచ్చారు.
ఓ రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ అయిన బాదితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
పావురాల రేసు విషయంపై జరిగిన వివాదంలో 11ఏళ్ల క్రితం ఓ హత్య జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపిన లోకల్ కోర్టు.. దోషి సంజయ్కు జీవిత ఖైదు విధించడంతో లక్ష జరిమానా విధించింది.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాకు చెందిన ఆదర్శ్ కాంత్ శుక్లా.. తల్లిదండ్రులు రాధాకాంత్, గీతా శుక్లా. రాధాకాంత్ ఓ ప్రయివేటు కంపెనీలో అకౌంటెంట్ కాగా, తల్లి గృహిణి. ఆదర్శ్
నాలుగేళ్ళ క్రితం పంత్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 25రూపాయల చొప్పున 234 వెదురు మొక్కలు కొనుగోలు చేశాడు. తన ఎకరం పొలంలో వాటిని నాటుకున్నాడు. వెదురుతోపాటు అదే పొలంలో అంతర పంటగా