Home » Upasana
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నారు అంటూ ఇటీవల చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులు అవుతుండడంతో.. ఈ స్టార్ కపుల్ సహజ పద్దతిలో కాకుండా సరోగసి ద్�
పెళ్ళైన పదేళ్ల తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యి. కాగా ఉపాసన డెలివరీ కోసం పుట్టింటికి చేరుకుంది. పుట్టింట అమ్మ, తోబుట్టువులతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియ�
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఈ ఏడాది మెగా పవర్ స్టార్ కి బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇతర హీరోలకు దక్కని అవకాశంతో..
తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఆనందంలో చిరు..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లు ఈరోజు మధ్యాహ్నం చిరంజీవి ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. మెగా వారసుడు వస్తున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది లేడీ ఫ్యాన్స్ మాత్రం ఈ వి
వరుస సినిమా షూటింగ్, ప్రమోషన్ లతో తీరిక లేకుండా ఉంటున్నాడు రామ్ చరణ్. ఇటీవలే RRR జపాన్ ప్రమోషన్స్ ని పూర్తి చేసుకున్న చరణ్.. ఉపాసనతో కలిసి ఆఫ్రికా హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ ఆఫ్రికన్ సింహాల మధ్య టాలీవుడ్ చిరుత పులి సేద తీరుతున్న పిక్స్ ని ఉ
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని, దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపించేందుకు స�
మెగాస్టార్ వారసుడిగా వచ్చి టాలీవుడ్ కి పరిచయమైన రాంచరణ్, తన తండ్రిలా అలరిస్తాడా అని అనుకున్నారు అందరూ. కానీ చరణ్ అంతకుమించిపోయి ''RRR''లో అతని నటనకు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మన్ననలు అందుకుంటూ యూనివర్సల
రామ్ చరణ్ భార్యగానే కాక అపోలో హాస్పిటల్స్ ప్రతినిధిగా ఎన్నో కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. బిజినెస్ మాత్రమే కాక ఇలా సోషల్ మీడియాలో మంచి మంచి ఫొటోలతో కూడా అప్పుడప్పుడు అలరిస్తుంది ఉపాసన.
తాజాగా ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా పిల్లలు అంశంపై మాట్లాడారు. దీనికి సద్గురు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో......