Home » US Bomb Cyclone
అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.
అమెరికా ఫ్రీజర్ గా మారింది. అవును, అగ్రరాజ్యం గడ్డ కట్టుకుపోయింది. మంచు తుపాను ఎఫెక్ట్ అమెరికాపైన అంతకంతకూ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. బాంబ్ సైక్లోన్ తో అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 34కి పెరిగింది.