Home » US Study
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వసంతకాలం ముందే వచ్చేస్తోంది. దీంతో పక్షుల సంతానోత్పత్తిపైనా..వాటి పిల్లలు బతికే పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పక్షి పిల్లలు చనిపోతున్నాయి. మరి వసంత రుతువుకు పక్షులకు సంబందమేంటీ? వసంతరుతువు ఎం
Coronavirus : కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై టీకాస్త్రంతో పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా దేశాల్లో రెండు డోసుల టీకాలు అందించారు.
కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో
రక్తాన్ని పలుచన చేసే కొన్ని మందుల ద్వారా కరోనా మరణాలను 50 శాతం తగ్గించవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
తీవ్రమైన కోవిడ్తో మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజాగా చేసిన అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. ఆందోళన,మతిమరుపు,అస్పష్టంగా మాట్లాడడం వంటి లక్షణాలు..
కరోనా వ్యాక్సిన్లు కేవలం వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.
భారతీయుల ఆయుర్దాయం తగ్గిపోతోంది. వాయు కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని అంటోంది కొత్త అధ్యయనం.. వాయు కాలుష్య ప్రభావం మానవ మనుగడకు ప్రాణసంకటంగా మారుతోంది.
more-one-lakh-infants-died-from-air-pollution-in-india : గాలి కాలుష్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడుతోంది. వాయు కాలుష్యం కారణంగా..వివిధ అనారోగ్య సమస్యలతో 2019 సంవత్సరంలో 1.16 లక్షలకు పైగా నెలలోపు వయస్సున్న శిశువులు (State of Global Air 2020) చనిపోయారు. Sub-Saharan Afr