Home » usa
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ దాటింది. ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 15లక్షల 19వేల 195గా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 88వేల 529 నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య కేవలం 3లక్షల 30వేల 862గా ఉంది. అయితే బుధవారం ఒక్కరోజే 84వేలకు �
భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక
మూడు కోట్ల hydroxychloroquine టాబ్లెట్లు ఉన్నాయని, ఇంకా ఇండియా నుంచి తీసుకొంటామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. ఈ మలేరియా మందుతో కరోనా ఎంతవరకు కట్టడి అవుతుందో తెలియదుకాని, ట్రంప్ మాత్రం వేలంవెర్రిగా, బెదిరించి, భయపెట్టి, లాలించి ఇతరదేశాల నుం�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14
కరోనా మహమ్మారితో అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్లో మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రతి మూడు రోజులకు కరోనా పాజిటివ్ కేసులు డబుల్ అవుతున్నాయి. న్యూయార్క్లో మూడోవంతు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే �
కరోనాపై యుద్ధంలో భారత సహాయాన్ని కోరింది అమెరికా. కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోర�
చైనాలోని వుహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో మొదటిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెందింది. రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రపంచంలో
కరోనా వైరస్(COVID-19) హాట్ స్పాట్ ఉన్న ఇటలీని స్పెయిన్ అధిగమిస్తోంది. శుక్రవారం నాటికి ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్పెయిన్ లో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఇటలీనే అగ్రస్థానంలో ఉంది. స్పెయిన్ లో కేసుల సంఖ్య పెరుగ�
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ బ్రీథింగ్(శ్వాస తీసుకోవడం),మాట్లాడం నుండి గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చని శుక్రవారం ఓ అమెరికా సైంటిస్ట్ తెలిపారు. అమెరికాలో ప్రతిఒక్కరూ ఫేస్ మాస్�