Home » use
అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేళ్లళ్లో గోదావరి బేసిన్ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో 100 టీఎంసీల జలాల వినియోగానికే పరిమితం అయింది. కాగా ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. గతేడాది 250 టీఎంసీల వరక�
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా..... ఇతర వ్యక్తులు తాకిన ఉపరితలాలను.. �
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటాన�
సాధారణంగా మనం పుస్తకాల్లోని పేజీలను, కరెన్సీ నోట్లను లెక్కపెట్టేటప్పుడు, ఫైళ్లను తిప్పటం కోసం నాలుకపై తడిని ఉపయోగించి తిప్పుతుంటాం. అలాంటి అలవాటుని మానివేయాలని ఉత్తరప్రదేశ్ లోని రాబరేలికి చెందిన ఛీప్ డెవలపమెంట్ ఆఫీసర్(CDO) అభిషేక్ గోయల్ �
మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ తీసుకురావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్లాస్టిక్ ఉపయోగిస్తే ఎంతటి వారైనా రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
2021 జనాభా లెక్కలను మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సాంప్రదాయక పెన్ మరియు కాగితాలకు దూరంగా డిజిటల్ ఇండియా బూస్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 23, 2019) రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసార