-
Home » used
used
Kiren Rijiju: ఆప్ రాజకీయ లాభానికి అన్నా హజారేను ఉపయోగీంచుకున్నారట.. కేంద్ర మంత్రి రిజుజు కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు
Asthma Medicines : కోవిడ్కు ఆస్తమా చికిత్సలో ఉపయోగించే మందు
ఈ ఔషధం Nsp1 అని పిలువబడే SARS-CoV-2 ప్రొటీన్ ద్వారా కట్టడి చేస్తుందని IISCలోని పరిశోధకులు వెల్లడించారు. ఇది మానవ కణాల లోపల విడుదలైన మొదటి వైరల్ ప్రోటీన్లలో ఒకటని వివరించారు.
Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన
ఎయిర్ హోస్టెస్ గా నెలకు రూ.2లక్షలకు పైగా సంపాదించే ఓ యువతి జాబుకు రిజైన్ చేసి అండర్ వేర్లు అమ్ముతోంది. ఎందుకంటే..అంతకంటే ఎక్కువ సంపాదన కోసమట..!!
contraceptive pills : గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు పరిశోధకుల కీలక సూచనలు
గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి పరిశోధకులు పలు కీలక అంశాలను వెల్లడించారు.
Shocking News: మూల పారేసిన పాత గిన్నె..జంటను కోటీశ్వరుల్ని చేసింది
పనికి రాదని మూలన పారేసిన ఓ పాత గిన్నె ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది. వేలంలో ఏకంగా ఆ గిన్నె రూ.34 కోట్లు పైనే పలికింది..
Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్ ధర రూ. 7.5 కోట్లు
ముక్కు, మూతి తుడుచుకున్న ఓ టిష్యూ పేపర్ ధర ఏకంగా రూ.705 కోట్లు..! ఏంటీ షాక్ అయ్యారా?..
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : ఓటరు జాబితా ఆధారంగా ప్రియారిటీ లిస్ట్
Covid-19 vaccination దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించి రాష్ట్రాలకు సోమవారం(డిసెంబర్-14,2020) కేంద్ర ప్రభుత్వం 133 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార�
ఓరి నాయనో..! మనిషి ఎముకలు, పుర్రెలతో ఏకంగా రోడ్డు వేసేశారు..!!
Rassia Road with Human Bones,Skull: మట్టి రోడ్లు,కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు చూశాం. ప్లాస్టిక్ రోడ్లు కూడా చూసే ఉంటాం.కానీ ఏకంగా మనిషి ఎముకలతో వేసి రోడ్డును మీరు ఎక్కడైనా చూశారా? అంటే ఏంటీ..మనిషి ఎముకలతో రోడ్లా?!..అని కచ్చితంగా ఆశ్చర్యపోతాం. భయపడిపోతాం కూ
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కూడా హ్యాండ్ శానిటైజర్స్
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటు శానిటైజర్స్ ఇస్తున్నారు. రవాణా శాఖ మం
వేస్తే..అంతే : IAFకు శక్తివంతమైన స్పైస్-2000 బాంబులు వచ్చేశాయ్
బిల్డింగ్ లను సైతం ఈజీగా నేలమట్టం చేయగల శక్తివంతమైన స్పైస్- 2000 బాంబులు భారత అమ్ములపొదిలో చేరాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్ లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్ తో భారత్ కుదుర్చుకున్న ఒప్ప