Home » Uttar Pradesh Police
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్టు చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసు నమోదు చేశారు.
అంతేకాదు, మరొక యువకుడు స్తంభం పైభాగంలో కూర్చున్నాడు. ఈ వీడియోను..
వారిద్దరి తల్లిదండ్రులు ఇంట్లో తరుచూ గొడవపడేవారని, ఆదివారం కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారని పోలీసులు గుర్తించారు.
బాలుడి ముఖం, కుడి చేతిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
ఫేస్బుక్ ప్రియుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత యూపీలో దారుణ హత్యకు గురైంది. మాయమాటలతో తనదగ్గరకు పిలిపించుకున్న ప్రియుడే హతమార్చాడు.
కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిన
యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్పై నడుచుకుంటూ వెళ్తుంది.
వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ..నడిరోడ్డుపై నమాజ్ నిర్వహించిన 150 మంది పై ఆగ్రా నగర పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు.
తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
అనివార్య పరిస్థితుల్లో మాత్రమే లీవు అనుమతించబడుతుందని, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.