-
Home » Uttar Pradesh Police
Uttar Pradesh Police
లివ్ ఇన్ పార్ట్నర్ను చంపి, బాక్సులో పెట్టి, కాల్చేసి, బూడిదను తీసుకెళ్లి..
పరిహార్ను అతడి లివ్ ఇన్ పార్ట్నర్ ప్రీతి డబ్బు అడుగుతూ ఒత్తిడి చేసింది. ఇప్పటికే పరిహార్ వద్ద లక్షల రూపాయలు తీసుకుంది.
ఓరి దుర్మార్గుల్లారా.. కుంభమేళాలో మహిళల వీడియోలు ఏంట్రా..! యూపీ పోలీసులు ఏం చేశారంటే..?
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్టు చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసు నమోదు చేశారు.
Viral Video: అంత ఎత్తులో ఉన్న సైన్ బోర్డును ఎక్కి పుల్ అప్స్ ఎలా చేశాడో చూడండి..
అంతేకాదు, మరొక యువకుడు స్తంభం పైభాగంలో కూర్చున్నాడు. ఈ వీడియోను..
Pilibhit: తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని.. విషం తాగిన ఇద్దరు అమ్మాయిలు..
వారిద్దరి తల్లిదండ్రులు ఇంట్లో తరుచూ గొడవపడేవారని, ఆదివారం కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారని పోలీసులు గుర్తించారు.
Uttar Pradesh: వీధి కుక్కల భీకర దాడి.. తీవ్రగాయాలతో 11 ఏళ్ల బాలుడి మృతి
బాలుడి ముఖం, కుడి చేతిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
Facebook Friend: ఫేస్బుక్ ప్రేమికుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత.. యూపీలో దారుణహత్య..
ఫేస్బుక్ ప్రియుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత యూపీలో దారుణ హత్యకు గురైంది. మాయమాటలతో తనదగ్గరకు పిలిపించుకున్న ప్రియుడే హతమార్చాడు.
Kaali poster dispute: కాళీమాత పోస్టర్పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిన
Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్పై ఆకర్షిస్తున్న వీడియో..
యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్పై నడుచుకుంటూ వెళ్తుంది.
Namaaz on Road: వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డుపై నమాజ్: 150 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ..నడిరోడ్డుపై నమాజ్ నిర్వహించిన 150 మంది పై ఆగ్రా నగర పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు.
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత
తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.