Uttarakhand disaster

    ఉత్తరాఖాండ్ ఘటనలో వరుసగా పదో రోజు 2మృత దేహాలు దొరకడంతో 58మంది

    February 17, 2021 / 08:59 AM IST

    Uttarakhand disaster: ఉత్తరాఖాండ్ బీభత్సం ఘటనలో వరుసగా పదో రోజు 2మృతదేహాలు లభ్యమయ్యాయి. తపోవన్ టన్నెల్ నుంచి మంగళవారం దొరికిన 2శవాలతో కలిపి 58కి చేరాయి. చమోలీ డిజాష్టర్ ఫలితంగా ఇంకా 148మంది ఆచూకీ తెలియకుండానే ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్స్ తపోవన్-విష

    ఉత్తరాఖండ్ జలవిలయం : తన వాళ్ల కోసం కుక్క ఎదురు చూపులు

    February 11, 2021 / 06:56 PM IST

    Tapovan tunnel waiting for men he knew : ఉత్తరాఖండ్ జలవిలయం ఘటన ఇంకా మరిచిపోవడం లేదు. దాదాపు 25 నుంచి 35 మంది దాక సొరంగంలో ఇరుక్కపోయారు. ఇందులో కొంతమందిని రెస్క్యూ టీం రక్షించగా..మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఓ కుక్కను చూస్తే..మాత్రం అందరికీ జాలి కలుగుతోంది. ఘట�

    బురదలో తలలు పైకి పెట్టి 12మంది ఉత్తరాఖాండ్ బాధితుల జీవన పోరాటం

    February 10, 2021 / 02:02 PM IST

    Uttarakhand: బయట వరద ఉప్పొంగుతుంది అలా అరుపులు వింటూ అలర్ట్ అయ్యే లోపే సొరంగంలోకి నీరు వచ్చేసింది. బయటకు వెళ్లలేక 12మంది లోపలే చీకట్లో ఇరుక్కుపోయారు. నీరు కుదుటపడిందనుకున్న తర్వాత వారిలో ఒకరి ఫోన్ నెట్ వర్క్ పనిచేస్తుందని తెలిసింది. అదే వారి ప్రాణా�

    చైనా కోసం ఉంచిన పరికరమే ఉత్తరాఖాండ్ బీభత్సానికి కారణం!!

    February 10, 2021 / 07:16 AM IST

    Uttarakhand: ఉత్తరాఖండ్‌ ఆకస్మిక వరదలపై మరొకరి ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్‌ ఎంఎస్‌ కోహ్లి 1965లో ఆ హిమానీనదంపై ఉంచిన రేడియో యాక్టివ్ పరికరం కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. 1964లో చైనా.. షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో అణు �

10TV Telugu News