Home » uttarakhand
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో వరద ఉధృతి కొనసాగుతోంది. లంబాగడ్ వద్ద ఉన్న ఖచ్డా డ్రెయిన్ లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భద్రీనాథ్ జాతీయ రహదారి -7(NH-7)లో కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో హైవేకు ఇరువైపులా యాంత్రికులు చ
స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నదీ వరదల్లో కొట్టుకుపోతున్న ఒక యువకుడిని అక్కడి పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. నైనిటాల్ జిల్లాలోని రాంనగర్ ప్రాంతంలో ఓ కారు ధేలా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు.
ఉత్తరాఖండ్లోని రామ్నగర్కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
ఒక హెలికాప్టర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటుంది. యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. యాత్రలో భాగంగా 25రోజుల్లో 99 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం యాత్రలో మరో ఎనిమిది మంది మరణి�
మనవరాలిపై లైంగికవేధింపులకుపాల్పడ్డారనే ఆరోపణలతో మనస్తాపం చెందిన ఒక మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.