Home » uttarakhand
1903లో నిర్మించిన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ జైలులో ఒక పాడుబడిన భాగం ఉంది. దీనిని "జైలు అతిథుల కోసం" సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదును అంచనా వేసే 'బంధన్ యోగం' నుండి బయటపడేందుకు జ్యోతిష్యులు జైలులో గడపాలని సూచించిన వ్యక్తులకు కూడా ఇది ఉ
దేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ భాష మాట్లాడేవాళ్ల సంఖ్య 24,821. అంటే మన జనాభాలో 0.002 శాతం మాత్రమే.
ఇటీవల హత్యకు గురైన అంకితా భండారి హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను పేదదాన్నే అయినప్పటికీ, డబ్బు కోసం తనను తాను అమ్ముకోలేనని స్నేహితురాలికి మెసేజ్ చేసింది అంకిత.
ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష�
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ను కూల్చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఇక దీనిపై బీజేపీ కూడా స్పందించి పులకిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్ర
పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అంటే కష్టంతో కూడుకున్నపనే.. ఇక, సిగ్నల్స్ లేకుండా చేతులు ఊపుతు, సంజ్ఞలతో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చెమటలు పట్టడం ఖాయం. కానీ మీరుచూసే వీడియోలో ఓ హోంగార్డ్ తనదైన శైలిలో ..
ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇండ్లు నీట మునిగాయి. నదిని ఆనుకుని నిర్మించిన ఇండ్లు కూలి పోతున్నాయి. మరికొన్ని ప్రమాదపుటంచున ఉన్నాయి.
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ నెల 10న హల్ద్వానీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ‘హర్ ఘర్ తిరంగ’ డ్రైవ్లో భాగంగా జా�
ఉత్తరాఖండ్ లో మరోసారి వరదలు వణికిస్తున్నాయి. ఈ వరదల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొట్టుకుపోయింది. ఆ ఏటీఎంలో రూ.24 లక్షల నగదు ఉందని అధికారులు తెలిపారు. ఏటీఎంతో పాటు ఈ వరదల్లో పలు నగల షాపులు కూడా కొట్టుకుపోయాయి.