-
Home » uttarakhand
uttarakhand
‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’
Badrinath-Kedarnath Temple : ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ప్రతిపాదించి�
లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురి మృతి, 11 మందికి గాయాలు
ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. 16 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇస్రోలోనూ ఆఫర్.. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్.. ఎవరీ త్రీప్తి భట్..?
Trupti Bhatt : త్రీప్తి భట్ ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించానని చెప్పారు.
కౌన్ బనేగా కరోడ్ పతి.. కోటి రూపాయలు గెలుచుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. రూ.కోటి ప్రశ్న ఇదే..
ప్రారంభమైన రెండు వారాల్లోనే తొలి కరోడ్ పతిగా ఆదిత్య కుమార్ నిలిచారు. కొంత సందేహం ఉన్నా 50-50 లైఫ్ లైన్ ఉపయోగించి.. (Kaun Banega Crorepati)
హరిద్వార్లో విషాదం.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి.. పలువురికి గాయాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం, 8మంది దుర్మరణం..
వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో
5 ఏళ్ల నిరీక్షణకు తెర! తిరిగి ప్రారంభమైన కైలాస మానస సరోవర యాత్ర.. పూర్తి వివరాలు, కొత్త రూల్స్ ఇవే!
కోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా ఈ పవిత్ర యాత్ర నిలిచిపోయింది. ఇటీ
ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో కుప్పకూలిన హెలికాప్టర్.. చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది.
కేదార్ నాథ్ యాత్రికులకు బిగ్ అలర్ట్.. గుర్రాలు, గాడిదల సవారీపై హైకోర్టు కీలక నిర్ణయం
మూగజీవాల హింస మీద నమోదైన పిటిషన్ పై ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతీ పుష్కరాలు.. పురాణాల ప్రకారం..
సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది.