-
Home » uttarakhand
uttarakhand
ఘోర ప్రమాదం.. సొరంగంలోకి దూసుకొచ్చిన నీరు, మట్టి.. ఏడుగురు మృతి.. మరికొందరు గల్లంతు
August 14, 2026 / 07:43 AM ISTUttarakhand Tunnel Accident : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ లో చిక్కుకొని ఏడుగురు మృతి చెందారు.
బాబోయ్ వరద విలయం.. క్షణాల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వైరల్గా వీడియో
August 10, 2026 / 09:51 PM ISTNiti Valley Bridge : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో నీటి ప్రవాహానికి ఓ మెటల్ బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది.
శ్మశానంలో పెండ్లి చేసుకున్న జంట.. ఆ తరువాత వారికి ఊహించని షాక్.. విచారణ చేపట్టిన అధికారులు
May 1, 2026 / 02:09 PM ISTGhaziabad : ఉత్తరాఖండ్లో ఓ జంట తమ వివాహాన్ని శ్మశాన వాటికలో చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అల్మోరా జిల్లాలోని మార్చులా ప్రాంతంలో రామ్గంగా, బడంగఢ్ నదుల సగమం వద్ద ఉన్న శ్మశాన…
‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’
January 26, 2026 / 05:29 PM ISTBadrinath-Kedarnath Temple : ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ప్రతిపాదించింది.
లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురి మృతి, 11 మందికి గాయాలు
December 30, 2025 / 01:11 PM ISTప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. 16 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇస్రోలోనూ ఆఫర్.. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్.. ఎవరీ త్రీప్తి భట్..?
November 23, 2025 / 01:35 PM ISTTrupti Bhatt : త్రీప్తి భట్ ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించానని చెప్పారు.
కౌన్ బనేగా కరోడ్ పతి.. కోటి రూపాయలు గెలుచుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. రూ.కోటి ప్రశ్న ఇదే..
August 21, 2025 / 11:01 PM ISTప్రారంభమైన రెండు వారాల్లోనే తొలి కరోడ్ పతిగా ఆదిత్య కుమార్ నిలిచారు. కొంత సందేహం ఉన్నా 50-50 లైఫ్ లైన్ ఉపయోగించి.. (Kaun Banega Crorepati)
హరిద్వార్లో విషాదం.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి.. పలువురికి గాయాలు
July 27, 2025 / 10:27 AM ISTఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం, 8మంది దుర్మరణం..
July 15, 2025 / 11:29 PM ISTవాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో
5 ఏళ్ల నిరీక్షణకు తెర! తిరిగి ప్రారంభమైన కైలాస మానస సరోవర యాత్ర.. పూర్తి వివరాలు, కొత్త రూల్స్ ఇవే!
June 28, 2025 / 06:55 PM ISTకోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ…