Home » uttarakhand
భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఆగస్టు 26)రాత్రి కన్నుమూశారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఐపీఎస�
ఉత్తరాఖండ్: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో గురువారం (May 9)ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల తర్వాత కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. దీంతో కేదార్నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే భారీ సంఖ్యలో ఆలయం
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హమీలు మీద హామీలు గుప్పిస్తుంటాయి. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ తియ్యని పలుకులు పలుకుతూ.. అబద్దపు హమీలు ఇవ్వడం కామన్.
మోడీపై ఉన్న అభిమానాన్ని కాస్త భిన్నంగా చూపించాలనుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఓ వ్యక్తి ఈసీకి దొరికిపోయాడు. చివరకు ఎన్నికల సంఘానికి క్షమాపణలు చెప్పాడు.ఉత్తరాఖాండ్ లో ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖాండ్ కు చెందిన జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తి �
పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే మోడీ మాత్రం నవ్
మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.