uttarakhand

    ఉత్తరాఖండ్ కు మరో రాజధాని..సీఎం కీలక ప్రకటన

    March 4, 2020 / 03:36 PM IST

    ఉత్తరాఖండ్‌ సీఎం పెద్ద ప్రకటన చేశారు. వేసవి రాజధానిగా చమోలి జిల్లాలోని గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు. ఈ  మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు. గైర్సైను శాశ్వత రాజధానిగా

    ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక పర్యావరణ జోన్ లు..ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్న ప్రభుత్వం

    February 18, 2020 / 02:14 PM IST

    ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యావర జోన్ లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. జోన్ ల ఏర్పాటుకు ఇప్పటికే లొకేషన్లను గుర్తించడం జరిగిందని ఓ ఉన్నతాధికా�

    ఒకే కాన్పులో నలుగురుకి జన్మనిచ్చిన మహిళ

    February 9, 2020 / 12:20 AM IST

    ఒకే కాన్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఫిబ్రవరి-8,2020న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ అరుదైన సంఘటన జరిగింది. గైనకాలజీ,నియోనటాలజీ డిపార్ట్మెంట్స్ హెడ్ ల నేతృత్వంలో డాక్టర్

    హృదయాలను కలిచివేస్తున్న ఫొటో

    February 9, 2020 / 12:01 AM IST

    ప్లాస్టిక్ పొల్యూషన్ సమస్యను మరియు వన్యప్రాణుల సంఖ్యను హైలైట్ చేసే మరొక ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ లో క్లిక్ చేసిన ఓ ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ సన్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ శ�

    కాబోయే భార్య కోసం మంచు వర్షంలో 4 కిలోమీటర్లు నడక

    January 31, 2020 / 01:04 AM IST

    మనిషి జీవితంలో వివాహం అనేది ఒక అద్భతమైన ఘట్టం. కొంతమంది వినూత్నంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. జీవితకాలం గుర్తుండిపోవాలని అనుకుంటుంటారు. తన జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన రీతిలో వివాహ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి తన భార్య కోస�

    రైల్వే స్టేషన్లలో ఉర్దూ తొలగింపు…సంస్కృతంలోనే సైన్ బోర్డులు

    January 19, 2020 / 02:52 PM IST

    ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాషగా ఉన్న సంస్కృతాన్ని మరితంగా ప్రమోట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని మొత్తం ఉర్దు సైన్ బోర్డులను సంస్కృతంతో రీప్లేస్ చేయాలని రైల్�

    సినిమాలు వస్తేనే బాధితులు గుర్తొస్తారా?: వారికి పింఛన్ పథకం ప్రకటించిన ప్రభుత్వం

    January 13, 2020 / 04:28 AM IST

    సినిమాలు ప్రభావితం చేస్తాయి. సినిమాలు సంఘటిత పరుస్తాయి. కొన్ని సినిమాలు పోరాటం చేస్తాయి. మరికొన్ని సినిమాలు ప్రభుత్వాలను కూడా కదిలిస్తాయి. సినిమాలకు అంతటి శక్తి ఉంది. కాదనలేం.. బాలీవుడ్‌లో విడుదలై ఇప్పుడు విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న సిని�

    ఉల్లిపాయలు లేవన్నాడని…వేలు కొరికేశాడు

    December 6, 2019 / 03:53 PM IST

    దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి కళ్లల్లో ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధరలతో విసిగిపోయిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రయదారులపై వారి కోపాన్ని చూపిస్తున్నారు. ఉల్లిపాయలు లేవని ఓ యువకు�

    దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న కేదార్ నాథ్ ఆలయం

    November 30, 2019 / 01:40 PM IST

    చార్ థామ్ లలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రం కేదార్ నాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి. శీతాకాలం సమీపించే సమయం�

    ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు పెట్టాడు

    November 29, 2019 / 10:52 AM IST

    ఉత్త‌రాఖండ్‌లో ఓ వ్య‌క్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వ‌లేద‌ని రైలుకు నిప్పు అంటించాడు.

10TV Telugu News