Home » uttarakhand
ఉత్తరాఖండ్ లో తరచూ ప్రకృతి ఏదో ఒక విలయం సృష్టిస్తుంటుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పితోర్ జిల్లా థార్చుల ప్రాంతంలో విరగిపడ్డ కొండ చరియలల్లో ఓ మహిళ గల్లంతైంది. వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. కాగా గల్లంతు అయిన మహిళ
ఉత్తరాఖండ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన బిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఓ మహిళ ఆరోపణలు గుప్పిస్తోంది. వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరుతోంది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే భార్య కొట్టిపారేస్తోంది. బ్లాక్ మ
హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై దాడికి దిగారు పోలీసులు. అతని బైక్ తాళంతోనే అతని నుదుటిపై పొడిచారు. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్పురా గ్రామానికి చెందిన దీపక్.. తన మిత్రుడితో కలిసి బైక్పై పెట్రోల్ పోయించుకునేందుకు స్థానికంగ
ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు. తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజి యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరాఖండ్ లోని ఉథమ్ సింగ్ నగర్ జిల్లా ఖాతిమా పట్టణంలో నివసించే 20 ఏళ్ళ యువతి జూలై9 న కాలేజీ లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగి వెళుతోంది. దారిలో ఆమెకు ఒక
తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ మానససరోవర్ చేరుకునేలా 80కిలోమీటర్ల క�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. �
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్ ఏరియాలో లాక్డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క�
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో త్వరలో 100శాతం సంస్కృతం
భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�