uttarakhand

    కరిస్తే ప్రాణాలు పైకే : రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో

    November 26, 2019 / 08:20 AM IST

    నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము అయితే పెద్దగా భయపడ�

    కారు యాక్సిడెంట్ లో బీజేపీ ఎంపీకి గాయాలు…ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

    November 10, 2019 / 09:42 AM IST

    రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది.  ఢిల్లీ నుంచి నంద దేవీ

    తుపాకులు పట్టుకుని డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

    October 17, 2019 / 06:38 AM IST

    డెహ్రాడూన్‌ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇదివరకు కూడా ఉత్తరాఖాండ్ లో ఇలాంటి ఘటణలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ బాగా తాగి.. ఆ మత్తులో తుప�

    ఊహించని ఘోరం : అంత్యక్రియలకు వెళ్తూ 8మంది మరణం

    October 14, 2019 / 04:54 AM IST

    ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్

    నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ : పులి నుంచి తమ్ముడిని కాపాడిన 11ఏళ్ల బాలిక

    October 9, 2019 / 03:32 PM IST

    పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ�

    తల్లి కళ్లముందే ఘోరం : పాలు తాగుతున్న పసివాడిని నోటకురుచుకుపోయిన చిరుత

    September 30, 2019 / 05:50 AM IST

    మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్‌లోని పిథౌర్‌గఢ్‌ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. బెరీనాగ్ పరిధిలోని   మలెతా గ్రామంల�

    గెట్ అవుట్…40మంది నాయకులపై బీజేపీ వేటు

    September 29, 2019 / 04:08 PM IST

    త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న  ఉత్తరాఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తన ఉత్తరాఖండ్ యూనిట్ నుండి 40 మంది సభ్యులను బహిష్కరించింది. బహిష్కరించబడిన సభ్యులలో రజనీష్ శర్మ, మీరా �

    డెంగీ వచ్చిందా….పారాసిటమాల్‌ 650 ట్యాబ్లెట్ వేసుకోండి

    September 26, 2019 / 06:17 AM IST

    ప్రపంచవ్యాప్తంగా డెంగీ జ్వరలు ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. వందల సంఖ్యలో రోగులు డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ లో దాదాపు 4,800 మందికి డెంగీ ఫీవర్‌ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్య�

    ఎడ్లబండికి వెయ్యి రూపాయలు జరిమానా

    September 17, 2019 / 03:13 AM IST

    ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతూ.. సోమవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఆందోళన చేశారు.

    ట్రాఫిక్ జరిమానాల్లో బిగ్ రిలీఫ్ : గుజరాత్ బాటలో ఇతర రాష్ట్రాలు

    September 12, 2019 / 05:16 AM IST

    కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద

10TV Telugu News