Home » uttarakhand
నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము అయితే పెద్దగా భయపడ�
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి నంద దేవీ
డెహ్రాడూన్ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకు కూడా ఉత్తరాఖాండ్ లో ఇలాంటి ఘటణలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ బాగా తాగి.. ఆ మత్తులో తుప�
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్
పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ�
మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్లోని పిథౌర్గఢ్ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. బెరీనాగ్ పరిధిలోని మలెతా గ్రామంల�
త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తన ఉత్తరాఖండ్ యూనిట్ నుండి 40 మంది సభ్యులను బహిష్కరించింది. బహిష్కరించబడిన సభ్యులలో రజనీష్ శర్మ, మీరా �
ప్రపంచవ్యాప్తంగా డెంగీ జ్వరలు ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. వందల సంఖ్యలో రోగులు డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ లో దాదాపు 4,800 మందికి డెంగీ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్య�
ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతూ.. సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఆందోళన చేశారు.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద