uttarakhand

    కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

    November 12, 2020 / 08:43 AM IST

    కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులు ఎందరో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జినా కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మ దేవి(నేహా) కూడా కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లో మూడుసార�

    నేపాలీల కోసం…అంతర్జాతీయ నిషేధ ‘బ్రిడ్జి’ పునఃప్రారంభం

    October 22, 2020 / 04:53 PM IST

    Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్​లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్​ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్​ డ్రా చేసుకునేందుకు…నేపాల్

    రిషికేష్ లో పోర్న్ వీడియో షూటింగ్…..అమెరికన్ మహిళ అరెస్ట్

    October 20, 2020 / 04:34 PM IST

    American woman held for shooting obscene video : ఉత్తరా ఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రిషికేష్ లో గంగానదిపై నిర్నించిన లక్ష్మణ్ ఝూలా వంతెనపై ఆశ్లీల వీడియో చిత్రీకరించిన అమెరికన్ (27) మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితురాలు లక్ష్మణ్ ఝూలా వంతెనపై ఆశ్లీల వీడియ

    చార్‌థామ్ దేవాలయాలకు అంబాని రూ.5కోట్లు విరాళం

    October 9, 2020 / 10:41 AM IST

    ఉత్తరాఖండ్‌లోని ప్రతీష్టాత్మక చార్‌థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్‌థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్ థామ్ దేవాలయాల ఉద్యోగులకు జీతా

    37 ఏళ్ళ అమెరికా యువతిపై అత్యాచారం

    October 9, 2020 / 10:21 AM IST

    Yoga Enthusiast From US Raped : భారతదేశంలోని మహిళలకే కాదు…విదేశాల నుంచి వచ్చిన మహిళలకు దేశంలో భద్రత కరువైందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే … యూఎస్ నుంచి వచ్చి, ఉత్తారఖండ్ లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఒక వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితు�

    భారత్ మానవత్వం : నేపాల్ బాలిక కోసం తెరుచుకున్న పితోరాగఢ్‌ బ్రిడ్జ్

    September 30, 2020 / 10:30 AM IST

    uttarakhand: సరిహద్దు విషయంలో భారత్ పై కయ్యం పెట్టుకుంటున్న నేపాల్ విషయంలో భారత్ మానవత్వాన్ని చూపెట్టింది. సరిహద్దు వివాదాన్ని తెరపైకి తెచ్చి కయ్యానికి సై అంటున్న నేపాల్ భారత్‌ మాత్రం తన సహజమైన పెద్ద మనస్సును చూపింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నే

    కాంగ్రెస్ పై మోడీ తీవ్ర విమర్శలు…రైతులు బాగుపడటం ఇష్టం లేదా?

    September 29, 2020 / 04:07 PM IST

    Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ ‌లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్​లోని జగ్జీత్​పుర్​లో ఇటీవలే 68 ఎమ్​ఎల్​డీ ఎస్​టీపీ(సివేజ్​ ట్రీట్​మెం�

    పుట్టగొడుగులతో కోట్ల సంపాదన… నిరుద్యోగులకు స్పూర్తిగా దివ్య రావత్

    September 21, 2020 / 03:24 PM IST

    దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తు కళ్లు కాయలు కాచ్చేలాగా ఎదురుచూసి రావటంలేదని బాధపడేదాని�

    బీజేపీ ఎమ్మెల్యే, అతని భార్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు

    September 6, 2020 / 03:34 PM IST

    లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కోంటున్న బీజేపీ ఎమ్మెల్యే పై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన లైంగిక దోపిడీ పై ఒక మహిళ చేసిన పోరాటం సఫలీకృతమయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే తనపై రెండేళ్లుగా అత్యాచార

    మోడీ పేరు మీద ఓట్లు వేయరు…ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

    August 28, 2020 / 04:58 PM IST

    కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు. కానీ ఉత్త‌రాఖండ్ బీజేపీ అ�

10TV Telugu News