uttarakhand

    ఉత్తరాఖాండ్ బీభత్సం.. 170మంది గల్లంతు.. ఏడుగురు మృతి

    February 8, 2021 / 09:14 AM IST

    Uttarakhand: గర్వాల్ హిమాలయ పర్వతాల్లో.. చమోలీ జిల్లా తపోవన్ ప్రాంతంలోని రైనీ గ్రామంలో జరిగిన ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. 2013కేదర్‌నాథ్ ఘటనను తలపిస్తున్న ఈ ప్రమాదంలో ఏడుగురి మృతదేహాలు వెలికితీసినట్లు కన్ఫామ్ చేశారు. ఈ ప్రమాదంలో మరెంత మంది ప్ర�

    ఉత్తరాఖండ్ విపత్తు : రూ.4లక్షల పరిహారం..10మృతదేహాలు లభ్యం

    February 7, 2021 / 07:22 PM IST

    Uttarakhand glacier burst                       ఉత్తరాఖండ్​ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఇక పీఎం సహాయ నిధి నుంచి మోడీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప

    ఉత్తరాఖండ్ ను చుట్టుముట్టిన వరదలు..రిషిగంగ ప్రాజెక్టుపై విరిగిపడ్డ కొండ చరియలు

    February 7, 2021 / 02:48 PM IST

    Floods in Uttarakhand : ఉత్తరాఖండ్ ను వరదలు చుట్టుముట్టాయి. చమోలీ జిల్లాలో ఒక్కసారిగా ధౌలీగంగ నదీ ప్రవాహం పెరిగింది. తపోవన్ కు సమీపంలో పవర్ ప్రాజెక్టును వరద ముంచెత్తింది. అలకనంద నదిలోనూ భీకరస్థాయిలో వరద ప్రవాహం ఏర్పడింది. రిషిగంగ ప్రాజెక్టుపై కొండ చరియల�

    వెనక్కి తగ్గమంటున్న రైతులు, చక్కాజామ్..జాతీయ రహదారుల దిగ్బందం

    February 6, 2021 / 08:04 AM IST

    Farmers Chakkajam : రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ చక్కాజామ్‌ పేరుతో జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయనున్నారు. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్ పరేడ్‌ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపడంతో రైతు సంఘాలు చక్కాజామ్‌కు పిలుపునిచ్చాయి

    రైల్వే ట్రాక్ పై జనాల షికార్లు..120 కిమీ వేగంతో దూసుకుపోయిన ట్రైన్..

    January 8, 2021 / 03:49 PM IST

    Train On Trial Run Crushes 4 People dead : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్-లక్సర్ మధ్య గురువారం (జనవరి 7,2021) సాయంత్రం 6.30 గంటల సమయంలో నిర్వహించిన హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ లో విషాదం చోటుచేసుకుంది. గంటకు 100- 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుండగా..హరిద్వార్-జమా

    డబ్బులడిగిన పాన్ షాప్ నిర్వాహకుడిని కారుతో గుద్ది చంపిన కానిస్టేబుల్

    January 1, 2021 / 03:57 PM IST

    Cop mows down pan shop owner ఉత్తరాఖండ్‌లో బాజ్‌పూర్‌లో ఓ పాన్ షాపు నిర్వాహకుడిని ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా కారుతో గుద్ది చంపడం కలకలం సృష్టించింది. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్ కు డబ్బులు అడగడంతో ఆగ్రహానికి గురైన ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ దారు

    ఒక భర్త-ఇద్దరు భార్యలు….నా మొగుడు నాకే సొంతం అని పోట్లాడుకున్న అక్కా చెల్లెళ్లు

    December 30, 2020 / 04:00 PM IST

    Two sisters fight over man claiming he is their husband in Uttarakhand  : పాత తెలుగు సినిమాల్లో ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు తగువులాడుకున్న సన్నివేశాలు చాలా చూశాం. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది. మొగుడు పెళ్లాల గొడవ చూసిన పోలీసులు ముగ్గురికి కౌన్సెలింగ్ ఇచ్చి

    ఫార్మర్స్ వర్సెస్ పోలీస్ : ట్రాక్టర్ తో బారికేడ్లను తొక్కించుకుంటూ ముందుకు

    December 25, 2020 / 05:17 PM IST

    tractor over a police barricade in Bajpur కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా,యూపీ, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు న�

    ముస్సోరీ : IAS అకాడమీలో కరోనా కలకలం..33మంది ట్రైనీలకు పాజిటివ్

    November 21, 2020 / 02:48 PM IST

    Uttarakhand Mussoorie IAS Academy 33 trainees Corona positive : ఉత్త‌రాఖండ్‌లోని ముస్సోరీలో ఐఏఎస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం రేపింది. ల్‌బ‌హ‌దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్‌లో ఉన్న 33 మంది ట్రైనీల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ముస్సోరీలో ఉన్న ఐఏఎస్ అకాడ‌మ�

    కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

    November 12, 2020 / 08:43 AM IST

    కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులు ఎందరో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జినా కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మ దేవి(నేహా) కూడా కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లో మూడుసార�

10TV Telugu News