Home » uttarakhand
Char Dham Yatra కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలోఈ ఏడాది ఛార్ ధామ్( బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-29,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం. మే 14 నుంచి యాత్ర �
మన దగ్గర ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొద్దిగా వాతావరణం ఉపశమనం కలిగినా సోమవారం నుండి మళ్ళీ ఎండలు మండిపోనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీలో అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడ�
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతున్న మహా కుంభమేళా ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని, కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ..
హరిద్వార్ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాల కోసం భక్తులు వెల్లువలా తరలిరావడంతో...కరోనా నిబంధనలు అమలు చేసే వీలులేక పోలీసులు చేతులెత్తేశారు.
electricity bill meter uttarakhand up rampur people problem : భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ పాలకులు చెప్పే గప్పాలకు కొదువ లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు దాటుతున్నా దేశాలో చాలా గ్రామాలకు..ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం కూడా లేదు. అటువంటి ఓ గ్రామం ఉత్తరప్రదేశ్, ఉత్తర�
హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థులు అడుగుపెట్టడానికి లేదని 150గుళ్లకు పైగా నో ఎంట్రీ బ్యానర్లు కట్టేశారు. గుళ్లలోకే కాదు ఆ పరిసరాల్లో అడుగుపెట్టొద్దంటూ హిందూ యువ వాహిని..
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.
ఉత్తరాఖండ్లో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని ఘోరం జరిగిపోయేది. ప్రయాణికులు రైలు చక్రాల కింద నలిగిపోయేవారు. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు.
Tirath Singh Rawat ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ బేబి రాణి మౌర్య..తీరథ్ సింగ్ రావత్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఉత్తరాఖండ్ 10వ సీఎంగా ప్
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవడంతో మంగళవారం సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ డెహ్రాడూన్లోని బీజేపీ కార్యాలయంలో శాసనసభా ప�