Home » uttarakhand
Uttarakhand : ఉత్తరాఖండ్ లో నలుగురు కూలీలు మృత్యుంజయాలుగా నిలిచారు.. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యామాపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు అక్కడే నిద్రించారు. ఈ లోపే అ
ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నీటి ఉదృతికి వంతెనలు ప్రమాదకస్థాయిలో ఉన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షం కారణంగా ద�
భారత్లో మొట్టమొదటిసారిగా పుట్టగొడుగుల పార్కు ప్రారంభించారు. దీన్నే క్రిప్టోగ్రామ్స్ పార్కు అని కూడా అంటారు. క్రిప్టోగ్రామ్స్ అంటే పురాతన మొక్కలు అని అర్థం.దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ దేవవనంలో సముద్రమట్టానికి 9 �
వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లుగా లేదు. ఇప్పటికి దేశంలో 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. �
మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ
4 నెలల్లో ముగ్గురు సీఎంలు
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోటానికి బీజేపీ శాసనసభా పక్షం డెహ్రాడూన్ లో సమావేశం అయ్యింది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సహా శనివారం డెహ్రాడూన్ ల�
ఉత్తరాఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో రాజీనామాకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.