Home » uttarakhand
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరాఖాండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ రాణి రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటుగా ఆ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.
ఉత్తరాఖండ్ మాజీ సీఎం,పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడిచారు. అనంతరం గురుద్వారా మందిరం పరిసరాలన్ని చీపురుతో శుభ్రం చేశారు.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను
వచ్చే ఏడాది దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ఏబీపీ - సి ఓటర్ సర్వే నిర్వహించింది
సాధారణంగా పులి కనిపించగానే మనం ఏమి చేస్తాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... కాళ్లకు పని చెప్పి పరుగు లంకించుకుంటాం. శక్తికి మించి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకుంటాం.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు.
ఉత్తరాఖండ్ లో తరచుగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఆగస్టు నెలలో ఐదు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం చంద్రభాగ నదికి ఆనుకోని ఉన్న కొండ విరిగిపడటంతో నది ప్రవాహం నిలిచిపోయింది. నీరు దిగువకు రాకపోవడంతో ఈ నది జలాలపై ఆధారపడిన ప్రజలు �
ఉత్తరాఖండ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దాటికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక శనివారం ఓ హోటల్ భవనం కుప్పకూలింది.
తనను జైలుకు పంపిందన్న కోపంతో భార్యను హత్యచేశాడు భర్త.. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో చోటుచేసుకుంది. కేసును చెందించిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టారు
రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది.