Home » uttarakhand
నేపాల్లో భారీ భూకంపం ప్రభావంతో భారత్ లోని ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్, గురుగ్రామ్, ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో నిద్రలో ఉన్న �
ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద 4,302 మ్యూల్ యాజమానులు 8,664 జంతువులను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిది హెలికాప్టర్ సంస్థలు కేదార్నాథ్ మార్గంలో సిర్సి, ఫాటా అనే మూడు ప్రాంతాల నుండి పనిచేస్తున్నాయి. కేదార్ నాథ్ ట్రెక్ మార్గం 17 కి.మీ పొడవ�
దేశంలో పలువురు విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై భారత సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు...దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి ఒక్కటి మాత్రమే ఉంటే
దేవభూమి ఉత్తరాఖండ్లో.. ఈ రెండే కాదు మరెన్నో దివ్య క్షేత్రాలున్నాయ్. కానీ.. అక్కడికి వెళ్లి.. శివ, నారాయణులను దర్శించుకోవాలంటే.. అది సాహసంతో కూడుకున్న పని. ఈ కారణంతోనే చాలా మంది కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అ
ఉత్తరాఖండ్లో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అర్థరాత్రి వేళ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడారు.
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆయుధాలకు పూజలు, ప్రార్థనలు జరిగే ఏకైక దేశం భారతదేశమని చెప్పారు. మన రక్షణ దళాలు, పారామిలిటరీ దళాల జవాన్లు మన దేశానికి గుర్వకారణమని పేర్కొన్నారు. మన రక్షణ దళాల చేతుల్లో మన దేశం సురక్షితంగా ఉందని అన్న
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని లాల్ఢాంగ్ నుంచి పౌరీ గర్వాల్ జిల్లాలోని రిఖ్నిఖాల్ - బిరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లిబృందం బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో 25 మంది మృతిచెందారు. �
ఉత్తరాఖండ్, హిమపాతంలో 29 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అక్కడి అధికారయంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు 8 మందిని రక్షించినట్లు సమాచారం.