Home » uttarakhand
విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్ అని చమోలీ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఉత్తరాఖండ్లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్డీఆర్ఎఫ్ �
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించ�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో పాటు, భూమి కుంగిపోతుండటంతో ఇళ్లకు బీటలు వారుతున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 561 ఇళ్లకుపైగా బీటలు వారినట్లు అధికారులు గుర్తించారు. 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నిరసన తెలిపిన నివాసితులకు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. వారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, మసీదు, దేవాలయం, ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్, పీహెచ్సీ, 1970లో వేసిన మురుగు కాలువ, రెండు ఇంటర్ కళాశాలలు, ప్రాథమిక పాఠశాల ఉన్నాయని.. ఇప్పుడివన్నీ �
పంత్ కాస్త కోలుకోవడంతో తనను కాపాడిన రాజత్, నిశును ఆసుపత్రికి పిలిపించుకుని మాట్లాడాడు. పంత్ శరీరం అంతా బ్యాండేజ్ లతో ఉంది. కాగా, పంత్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతడిని స్థానికులు రాజత్, నిశు కారులో నుంచి బయటకు లాగారు. కారు మంటల్లో కాలిపోయిం
ఇవాళ డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీ ఓ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ ప్రాణాలు కాపాడిన హరియాణా రోడ్డు, రవాణా డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న వారిద్దరినీ ర�
భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.
మీ ఇంట్లో గుడ్లు పెట్టే కోడిపెట్ట ఉంటే రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఎన్నేంటీ రోజుకు ఒక్కటే పెడుతుంది అంటారు. కానీ ఓ కోడిపెట్ట మాత్రం ఏకంగా గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలా ఒకే ఒక్క రోజు కాదు కాదు కేవలం 12 గంటల్లో ఏకంగా 31 గుడ్లు పెట్టింది...! మరీ ఈ �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరాఖండ్, రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసులో నార్కో పరీక్షకు నిందుతులు నిరాకరించారు.నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షను కోరుతూ వేసిన పిటిషన్లో స్పష్టత లేదని డిఫెన్స్ న్యాయవాది అమిత్ సజ్వాన్ అఫిడవ�