Home » uttarakhand
300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.
వాతావరణం అనుకూలించక, రహదారిపై అడ్డంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. సహాయక సిబ్బంది రహదారిపై కూలిపోయిన కొండచరియలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
ఛార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయంలో ఈరోజునుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయం తెరుచుకోవటంతో అప్పటికే స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. బంతిపూలతో అలంకరించిన బద్రీ�
చందన్ రామ్దాస్ 2006లో బీజేపీలో చేరారు. 2007, 2012, 2017, 2022 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్ ధామ్, 27న బద్రీనాథ్ ధామ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
ఏనుగులు సాధు స్వభావం కలవి. చాలామంది వీటిని పూజిస్తారు.. అయితే ఏనుగుపై స్వారీ చేసి దయచేసి వాటిని ఇబ్బంది పెట్టకండి అంటున్నారు నెటిజన్లు.
ఓ పెద్దపులి వల్ల 25 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇద్దరిని చంపి తినేసింది. దీంతో ప్రజలు హడలిపోతున్నారు.
Dehradun Fire Accident : ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.