Home » uttarakhand
పాత బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవాలి.కొత్త బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయాలి.అందుకోసం ఓ యువతి పాముకాటుతో పాత బాయ్ ఫ్రెండ్ ను హత్య చేయించింది.
అలకనంద నది తీరంలో జరిగిన ఈ పేలుడు కారణంగా 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తరలించాము
ఉత్తరాఖండ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఇక నుంచి కేదార్ నాథ్ ఆలయంలో ఫోటోలు,వీడియోలు తీసుకోవటంపై నిషేధం విధించింది. ఇక నుంచి భక్తులు స్వామి దర్శనానికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుం�
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదుగురిని రక్షించారు.
ఉత్తరకాశి జిల్లాలో టమాటా కిలో రూ. 180 నుంచి రూ.200 పలుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అత్యధికంగా కేజీకి రూ.162 గా ఉంది.
హరిద్వార్లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
తమ్ముడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్క మాత్రం ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని పర్యాటకుల వచ్చి టీ తాగి వెళితే ఆ వచ్చిన అరాకొరా ఆదాయంతో జీవనం సాగిస్తోంది. ఆ తమ్ముడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యానాథ్. ఆ అక్కడ శశిపాయల్. �