Home » uttarakhand
బార్ కోట్ వైపు నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్ ఆగర్ మెషిన్ తో రాత్రంతా డ్రిల్లింగ్ కొనసాగింది.
టన్నెల్ లోపలే ఉన్న కార్మికుల మొదటి దృశ్యాలు
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగానే ఉన్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను సీఎం పుష్కర్ సింగ్ ధర్మాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక చార్ధామ్ 'ఆల్ వెదర్ రోడ్' (అన్ని వాతావరణ రహదారి) ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మిస్తోంది
సొరంగం కూలిపోవడంతో ఏడు రోజులుగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్లు పోరాడుతున్నాయి.
మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ లో ఓ సంచలనం. ధోని తన భార్యా బడ్డతో కలిసి తన పూర్వీకుల గ్రామం వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిస్టర్ కూల్ సిప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయ
పవన్ కల్యాణ్ పాటకు స్పెప్పులు వేసే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్లు కూడా పవన్ పాటకు పాదం కదిపారు. వాళ్లు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో కారు నదిలో పడి ఆరుగురు ఆది కైలాస యాత్రికులు మృతి చెందారు....
విషయం తెలియగానే ఇరు కుటుంబాలు కూర్చొని రాజీ కుదిర్చారు. దీని తర్వాత, నిందితుడైన మైనర్ విద్యార్థిని చదువుల కోసం వేరే నగరంలో ఉన్న బంధువుల వద్దకు పంపారు.